Upgrade Your Business

Get full access to Mana Mangalagiri with premium features and increased visibility

1 Month Plan
₹58 50% OFF
₹29
Billed monthly
3 Months Plan
₹177 51% OFF
₹87
Billed every 3 months (₹29/month)
×

Request Already Submitted

You have already submitted a request to upgrade your business. Please wait for our team to process it.

×
Mangalagiri News  (వార్తలు)

Mangalagiri News (వార్తలు)

@mangalagirinews

ప్రభుత్వ అధికారం

ఇది ధృవీకరించబడిన ప్రభుత్వ అధికారం. Learn more

నుండి ధృవీకరించబడింది December 2024.

వెరిఫైడ్ బిజినెస్లు

This verified Business Learn more

నుండి ధృవీకరించబడింది December 2024.

13 గంటలు ట్రాన్స్‌లేట్

మీ పాయింట్లు

pts

Explore Mana Mangalagiri App to Earn More

+10 కామెంట్స్
+15 కొత్త పోస్ట్
+5 లైక్
+15 బ్లాగ్

ప్రభుత్వ అధికారం

ఇది ధృవీకరించబడిన ప్రభుత్వ అధికారం. Learn more

నుండి ధృవీకరించబడింది December 2024.

Anonymous Post

This post was shared anonymously. The user has chosen to hide their identity.

Anonymous posts help users express themselves freely.
Please respect the privacy and integrity of anonymous contributors.

అన్‌వెరిఫైడ్ యూజర్

ఇది ధృవీకరించబడని వినియోగదారు. Learn more

Verified Business

This verified Business Learn more

Verified since December 2009.

రహదారికి మరమ్మతులు

-మంత్రి లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపిన స్థానికులు

మంగళగిరి:
మంగళగిరి -తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధి చినకాకాని ఎన్నారై ఆసుపత్రి సమీపంలోని రహదారికి మరమ్మతులు పూర్తి చేశారు. ఇటీవల మొంథా తుఫాన్ కారణంగా రహదారి పక్కనే ఉన్న డ్రైనేజి కాలువ పొంగి ప్రవహించడంతో రహదారి గుంతలు మయంగా మారి స్థానిక ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో స్థానిక ప్రజల సమస్యపై స్పందించిన నియోజకవర్గ ఎమ్మెల్యే, రాష్ట్ర ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ గుంతలమయంగా మారిన రహదారికి యుద్ధప్రాతిపదికన మరమ్మతులు నిర్వహించాలని నగరపాలక సంస్థ అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ఈ నేపథ్యంలో నగరపాలక సంస్థ అధికారులు సుమారు రూ.5లక్షల వ్యయంతో రహదారికి మరమ్మతులు పూర్తి చేశారు. కార్పోరేషన్ పరిధిలో భూగర్భ డ్రైనేజీ ల నిర్మాణ ప్రతిపాదనలు ఉన్న నేపథ్యంలో శాశ్వత రహదారి నిర్మాణాలు చేపట్టే విషయంలో కొంత జాప్యం జరుగుతోందని, వీలైనంత త్వరలోనే భూగర్భ డ్రైనేజీ నిర్మాణాలతో పాటు ప్రజల రాకపోకలకు ఇబ్బందులు కలుగకుండా శాశ్వత రహదారుల నిర్మాణాలను చేపట్టడం జరుగుతుందని నగరపాలక సంస్థ అధికారులు తెలిపారు. కాగా గుంతలమయంగా మారిన రహదారికి మరమ్మతులు నిర్వహించి తమ రాకపోకల ఇబ్బందులను తీర్చిన మంత్రి నారా లోకేష్ కు, నగరపాలక సంస్థ అధికారులకు స్థానిక ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.

image
11 వీక్షణలు
13 గంటలు ట్రాన్స్‌లేట్

మీ పాయింట్లు

pts

Explore Mana Mangalagiri App to Earn More

+10 కామెంట్స్
+15 కొత్త పోస్ట్
+5 లైక్
+15 బ్లాగ్

ప్రభుత్వ అధికారం

ఇది ధృవీకరించబడిన ప్రభుత్వ అధికారం. Learn more

నుండి ధృవీకరించబడింది December 2024.

Anonymous Post

This post was shared anonymously. The user has chosen to hide their identity.

Anonymous posts help users express themselves freely.
Please respect the privacy and integrity of anonymous contributors.

అన్‌వెరిఫైడ్ యూజర్

ఇది ధృవీకరించబడని వినియోగదారు. Learn more

Verified Business

This verified Business Learn more

Verified since December 2009.

ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేటి షెడ్యూల్(01.11.2025)

• ఉదయం 10.00 గంటలకు క్యాంప్ కార్యాలయంలో తుఫాన్‌లో ఉత్తమ సేవలు కనబర్చిన వారికి అభినందన కార్యక్రమంలో పాల్గొంటారు.
• 11.15 గంటలకు అమరావతి నుంచి శ్రీసత్యసాయి జిల్లా కదిరి బయలుదేరుతారు.
• మధ్యాహ్నం 01.00 గంటలకు కదిరి నియోజకవర్గం, తలుపుల మండలం, పెద్దన్నవారిపల్లెకు చేరుకుంటారు.
• పెద్దన్నవారిపల్లెలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో పాల్గొంటారు.
• 02.00 గంటలకు ప్రజావేదిక సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
• 03.35 గంటలకు కదిరి నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు.
• సాయంత్రం 06.40 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు.
• రాత్రి 09.20 గంటలకు యూకే పర్యటనకు బయలుదేరి వెళ్తారు.

image
12 వీక్షణలు
1 d ట్రాన్స్‌లేట్

మీ పాయింట్లు

pts

Explore Mana Mangalagiri App to Earn More

+10 కామెంట్స్
+15 కొత్త పోస్ట్
+5 లైక్
+15 బ్లాగ్

ప్రభుత్వ అధికారం

ఇది ధృవీకరించబడిన ప్రభుత్వ అధికారం. Learn more

నుండి ధృవీకరించబడింది December 2024.

Anonymous Post

This post was shared anonymously. The user has chosen to hide their identity.

Anonymous posts help users express themselves freely.
Please respect the privacy and integrity of anonymous contributors.

అన్‌వెరిఫైడ్ యూజర్

ఇది ధృవీకరించబడని వినియోగదారు. Learn more

Verified Business

This verified Business Learn more

Verified since December 2009.

శుక్రవారం నాడు మంగళగిరిలోని అంబేద్కర్ సెంటర్ వద్ద ఉన్న ఒక టిఫిన్ సెంటర్లో అగ్నిప్రమాదం సంభవించింది. గ్యాస్ సిలిండర్ నుంచి మంటలు రావడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారు. గ్యాస్ పైప్ లైన్ లీక్ అవ్వడమే దీనికి కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

image
22 వీక్షణలు
1 d ట్రాన్స్‌లేట్

మీ పాయింట్లు

pts

Explore Mana Mangalagiri App to Earn More

+10 కామెంట్స్
+15 కొత్త పోస్ట్
+5 లైక్
+15 బ్లాగ్

ప్రభుత్వ అధికారం

ఇది ధృవీకరించబడిన ప్రభుత్వ అధికారం. Learn more

నుండి ధృవీకరించబడింది December 2024.

Anonymous Post

This post was shared anonymously. The user has chosen to hide their identity.

Anonymous posts help users express themselves freely.
Please respect the privacy and integrity of anonymous contributors.

అన్‌వెరిఫైడ్ యూజర్

ఇది ధృవీకరించబడని వినియోగదారు. Learn more

Verified Business

This verified Business Learn more

Verified since December 2009.

కుటుంబంతో కలిసి నారా రోహిత్ వివాహ వేడుకకు హాజరైన మంత్రి నారా లోకేష్

హైదరాబాద్: కుటుంబంతో కలిసి సోదరుడు నారా రోహిత్ వివాహ వేడుకకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. హైదరాబాద్ అజీజ్ నగర్ లోని ద వెన్యూ కన్వెన్షన్ లో జరిగిన వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులు నారా రోహిత్, శిరీషలను ఆశీర్వదించారు. వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతున్న నూతన దంపతులకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నారా, నందమూరి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

image
40 వీక్షణలు
1 d ట్రాన్స్‌లేట్

మీ పాయింట్లు

pts

Explore Mana Mangalagiri App to Earn More

+10 కామెంట్స్
+15 కొత్త పోస్ట్
+5 లైక్
+15 బ్లాగ్

ప్రభుత్వ అధికారం

ఇది ధృవీకరించబడిన ప్రభుత్వ అధికారం. Learn more

నుండి ధృవీకరించబడింది December 2024.

Anonymous Post

This post was shared anonymously. The user has chosen to hide their identity.

Anonymous posts help users express themselves freely.
Please respect the privacy and integrity of anonymous contributors.

అన్‌వెరిఫైడ్ యూజర్

ఇది ధృవీకరించబడని వినియోగదారు. Learn more

Verified Business

This verified Business Learn more

Verified since December 2009.

మంత్రి నారా లోకేశ్ ఈ నెల 31వ తేదీ (శుక్రవారం) నాడు కుంచనపల్లి గ్రామాన్ని సందర్శించనున్నారు. అక్కడ గంగా, అన్నపూర్ణాదేవి సమేత కాశీవిశ్వేశ్వరస్వామి వార్ల ఆలయ పునర్నిర్మాణానికి జరిగే భూమి పూజ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఉదయం 11 గంటల 39 నిమిషాలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారని ఆలయ అభివృద్ధి కమిటీ తెలిపింది. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో తరలిరావాలని కమిటీ సభ్యులు గురువారం ఒక ప్రకటనలో కోరారు.

image
40 వీక్షణలు