Upgrade Your Business

Get full access to Mana Mangalagiri with premium features and increased visibility

1 Month Plan
₹58 50% OFF
₹29
Billed monthly
3 Months Plan
₹177 51% OFF
₹87
Billed every 3 months (₹29/month)
1 Year Plan
₹696 58% OFF
₹290
Billed annually (24/month)
×
left-arrow Created with Sketch.
Mangalagiri News  (వార్తలు)

Mangalagiri News (వార్తలు)

@mangalagirinews
0.0 / 5
0 ratings

Government Authority

This verified Government Authority. Learn more

Verified since December 2024.

Verified Businesses

This verified Business Learn more

Verified since December 2024.

Your Points

pts

Explore Mana Mangalagiri App to Earn More

+10 Comments
+15 New Post
+5 Like
+15 Blog

Government Authority

This verified Government Authority. Learn more

Verified since December 2024.

Anonymous Post

This post was shared anonymously. The user has chosen to hide their identity.

Anonymous posts help users express themselves freely.
Please respect the privacy and integrity of anonymous contributors.

Unverified User

This is Unverified User. Learn more

Verified Business

This verified Business Learn more

Verified since December 2009.

*కార్ల అద్దాలు పగులగొట్టిన గుర్తు తెలియని దుండగుడు*

*-రెండు ల్యాప్ టాప్ లు రూ. 5 వేల నగదు అపహరణ*

*-రూరల్ పోలీసులకు ఫిర్యాదు*

*మంగళగిరి
రెండు వేర్వేరు కార్ల అద్దాలను పగులగొట్టి రెండు లాప్ టాప్ లను, రూ.5వేల నగదును చోరీ చేసిన ఘటన మంగళగిరి రూరల్ స్టేషన్ పరిధి చిన కాకాని మురుగన్ హోటల్ వద్ద మంగళవారం చోటుచేసుకుంది. సేకరించిన వివరాల మేరకు... డీబీఎస్ బ్యాంక్ ఏపీ, టీఎస్ రాష్ట్రాల హెడ్ శ్రీనివాస్ సెల్వరాజ్ విధుల నిమిత్తం విజయవాడ బ్యాంకుకు వచ్చారు. అక్కడ విధులు ముగించుకుని విజయవాడ క్లస్టర్ హెడ్ సుధాకర్ తో పాటు మరి కొందరు సిబ్బందితో కలిసి కారులో గుంటూరు బ్యాంకు కు బయలుదేరాడు. ఈ క్రమంలో మధ్యాహ్నం భోజనం చేసేందుకు మార్గ మధ్యలోని మంగళగిరి -తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధి చినకాకాని జాతీయ రహదారి ప్రక్కనే ఉన్న మురుగన్ హోటల్ వద్ద ఆగారు. అదే సమయంలో బద్వేల్ కి చెందిన సాయిరామ్ అనే యువకుడు తన కుటుంబ సభ్యులతో కలిసి యర్రబాలెంలో తాము గతంలో కొనుగోలు చేసిన స్థలం చూడటానికి వచ్చి భోజనం చేసేందుకు తన కారులో మురుగన్ హోటల్ కు చేరుకున్నారు. ఇరువురూ కార్లను పక్కపక్కనే పార్కింగ్ చేసి భోజనం చేయడానికి లోపలికి వెళ్లారు. భోజనం చేసిన అనంతరం బయటకు వచ్చి చూడగా తమ కార్ల అద్దాలు పగులగొట్టి ఉండటాన్ని చూసి నిర్ఘాంతపోయారు. తాము కార్ల లోపల పెట్టిన రెండు లాప్ టాప్ లు అపహరణకు గురైనట్లు గుర్తించారు. శ్రీనివాస్ సెల్వరాజ్ కారులోని ల్యాప్ టాప్ తో పాటు క్రెడిట్, డెబిట్ కార్డులు అపహరణకు గురి కాగా సాయిరామ్ తన కారులోని బ్యాగులో లాప్ టాప్ తో పాటు రూ. ఐదువేల నగదు అపహరణకు గురైనట్లు గుర్తించారు. కార్ల అద్దాలు పగులగొట్టి లాప్ టాప్ లను చోరీ చేసిన ఘటనపై బాధితులు మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా పోలీసులు సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.

*News By
*ఎన్.ఎన్.రాజు, జర్నలిస్ట్✍️.*

image
759 Views

Your Points

pts

Explore Mana Mangalagiri App to Earn More

+10 Comments
+15 New Post
+5 Like
+15 Blog

Government Authority

This verified Government Authority. Learn more

Verified since December 2024.

Anonymous Post

This post was shared anonymously. The user has chosen to hide their identity.

Anonymous posts help users express themselves freely.
Please respect the privacy and integrity of anonymous contributors.

Unverified User

This is Unverified User. Learn more

Verified Business

This verified Business Learn more

Verified since December 2009.

*మద్యం మత్తులో యువకుడి హల్ చల్*

*-ఆటోతో ప్రభుత్వ ఉద్యోగి కారును ఢీకొట్టిన యువకుడు*

*-ఆపై ప్రభుత్వ ఉద్యోగిపైనే దాడి*

*-అడ్డుకోబోయిన పలువురి వ్యక్తులపై సైతం ముష్టిఘాతాలు*


*-పోలీసులపై సైతం దాడికి పాల్పడిన యువకుడు*


*-ఎట్టకేలకు పట్టణ పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు*


*మంగళగిరి
మద్యం మత్తులో ఉన్న ఓ యువకుడు నడిరోడ్డుపై హల్ చల్ చేశాడు. ఆటోతో ఓ ప్రభుత్వ ఉద్యోగి కారును ఢీకొట్టడమే కాకుండా అతనిపై దాడికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా అడ్డుకోబోయిన పలువురిపై ముష్టిఘాతాలు కురిపించాడు. సమాచారం అందుకున్న పట్టణ పోలీసులు సంఘటనా ప్రాంతానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకునే క్రమంలో ఏకంగా ఓ కానిస్టేబుల్ పై సైతం దాడికి పాల్పడ్డాడు. దీంతో సంఘటనా ప్రాంతంలోని పలువురు ప్రజలు సైతం భయాందోళనలకు గురి అయ్యారు. సేకరించిన వివరాల మేరకు.... గురువారం సాయంత్రం నగరంలోని సీతారామ కోవెల ప్రాంతానికి చెందిన ఇద్దరు యువకులు ఆటోలో బయలుదేరి ఆటోనగర్ కు వెళుతున్నారు. అదే సమయంలో ఆటోనగర్ లోని డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ శాఖ ఉద్యోగి తన కారులో ఇంటికి బయలుదేరాడు. ఈ క్రమంలో ఆల్ఫా హోటల్ ఎదుట రహదారిపై యువకుడు మద్యం మత్తులో ఉద్యోగి కారును తన ఆటోతో ఢీకొట్టడమే కాకుండా అతనిపై దాడికి పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు కొందరు అడ్డుకునే ప్రయత్నం చేయగా మద్యం మత్తులో ఉన్న యువకుడు వారిపై సైతం ముష్టి ఘాతాలు కురిపించాడు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పట్టణ ఎస్ఐ రవీంద్ర నాయక్ తన సిబ్బందితో హుటాహుటీన సంఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. ఉద్యోగిపై దాడికి పాల్పడిన నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీస్ వాహనం ఎక్కించే ప్రయత్నం చేశారు. దీంతో మద్యం మత్తులో ఉన్న యువకుడు కానిస్టేబుల్ పై సైతం దాడికి పాల్పడి చొక్కా జేబుపై ఉన్న బ్యాడ్జిని సైతం లాగిపడవేశాడు. దీంతో ఎస్ఐ రవీంద్ర నాయక్ నిందితుడిని పోలీస్ వాహనంలో బలవంతంగా ఎక్కించి స్టేషన్ కు తరలించారు. దాదాపూ గంటపాటు జరిగిన హైడ్రామా ప్రత్యక్షంగా చూసిన ప్రజలు భయాందోళనకు గురి అయ్యారు. ఎట్టకేలకు నిందితుడిని పట్టణ ఎస్ఐ రవీంద్ర నాయక్ అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించడంతో ఊపిరిపీల్చుకున్నారు. నిందితుడిపై గతంలో పలు పోలీస్ కేసులు సైతం నమోదైనట్లు సమాచారం. కాగా బాధితుడైన ఉద్యోగి తనపై దాడికి పాల్పడిన యువకుడిపై ఇచ్చిన ఫిర్యాదును వెనక్కు తీసుకోవడంతో పట్టణ పోలీసులు సైతం నిరుత్సాహానికి గురైనట్లు సమాచారం.

image
980 Views

Your Points

pts

Explore Mana Mangalagiri App to Earn More

+10 Comments
+15 New Post
+5 Like
+15 Blog

Government Authority

This verified Government Authority. Learn more

Verified since December 2024.

Anonymous Post

This post was shared anonymously. The user has chosen to hide their identity.

Anonymous posts help users express themselves freely.
Please respect the privacy and integrity of anonymous contributors.

Unverified User

This is Unverified User. Learn more

Verified Business

This verified Business Learn more

Verified since December 2009.

మన మంగళగిరి టీమ్ – లోకేష్ గారిని కలిసిన ప్రత్యేక సందర్భం

మంగళగిరి అభివృద్ధికి రూపొందించిన డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభానికి ముందు మన మంగళగిరి టీమ్, శ్రీ నారా లోకేష్ గారిని కలిసి వివరించింది.

ప్రజల సమస్యలు సులభంగా తెలియజేసేలా, అధికారులు వెంటనే స్పందించేలా ఈ ప్లాట్‌ఫామ్ తయారైంది.
లోకేష్ గారు దీన్ని పరిశీలించి అభినందించారు. ప్రజలతో నేరుగా కనెక్ట్ అయ్యే మంచి ఆవిష్కరణగా ప్రశంసించారు.

ఇప్పటికే స్థానికుల నుంచి మంచి స్పందన వస్తోంది.
మన మంగళగిరి టీమ్ ప్రజల భాగస్వామ్యంతో ముందుకు సాగుతోంది.

ఇది ప్రజల కోసం, ప్రజలతో కలిసి ముందుకు వెళ్లే మార్గం.

image
image
981 Views

Your Points

pts

Explore Mana Mangalagiri App to Earn More

+10 Comments
+15 New Post
+5 Like
+15 Blog

Government Authority

This verified Government Authority. Learn more

Verified since December 2024.

Anonymous Post

This post was shared anonymously. The user has chosen to hide their identity.

Anonymous posts help users express themselves freely.
Please respect the privacy and integrity of anonymous contributors.

Unverified User

This is Unverified User. Learn more

Verified Business

This verified Business Learn more

Verified since December 2009.

*శ్రీ రాములవార్ల దేవస్థానం పునః నిర్మాణానికి మంత్రి నారా లోకేష్ రూ.5 లక్షలు విరాళం*

*మంత్రి నారా లోకేష్ పంపించిన రూ. 5లక్షలను దేవస్థానం కమిటీకి అందజేసిన నాయకులు*

*మంత్రి నారా లోకేష్ కు కృతజ్ఞతలు తెలియజేసిన 20వ వార్డు ప్రజలు, కమిటీ సభ్యులు*

మంగళగిరి టౌన్: మంగళగిరి 20వ వార్డు కుప్పురావు కాలనీలో పునః నిర్మిస్తున్న హనుమత్ లక్ష్మణ సీతా సమేత శ్రీ రాములవార్ల దేవస్థానమునకు మంత్రి నారా లోకేష్ రూ. 5 లక్షల విరాళం అందజేశారు. మంత్రి నారా లోకేష్ పంపించిన రూ. 5 లక్షల విరాళాన్ని స్థానిక నాయకులు శుక్రవారం కమిటీ సభ్యులకు అందజేశారు. దేవస్థానం పునః నిర్మాణానికి సహకరిస్తున్న మంత్రి నారా లోకేష్ కు 20 వార్డు ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య మాట్లాడుతూ శ్రీ రాములవార్ల కృపతో ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించాలని, ఆ స్వామి యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడు మంత్రి నారా లోకేష్‌కు ఉండాలని కోరారు. భవిష్యత్‌ తరాలకు ఆధ్యాత్మిక శక్తిని అందించేందుకు మంత్రి నారా లోకేష్ ఎంతో కృషి చేస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా దేవస్థానంకు విరాళం ఇవ్వడంతో పాటు అవసరమైన కొంత స్థలంను కూడా సమకూర్చడం జరిగిందన్నారు. శ్రీ రాములవార్ల దేవస్థానం నిర్మాణానికి ప్రజలు, భక్తులు తమ వంతు సహాయ సహకారాలు అందించి ఆలయ నిర్మాణంలో పాత్రులు కావాలని కోరారు. శ్రీ రాములవార్ల దేవస్థానం పునః నిర్మాణానికి శ్రీకారం చుట్టిన సభ్యులందరినీ ఈ సందర్భంగా ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి, గుంటూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, మంగళగిరి పట్టణ అధ్యక్షులు పడవల మహేష్, మంగళగిరి పట్టణ ప్రధాన కార్యదర్శి షేక్ రియాజ్, నాయకులు వాసా పద్మ, తిరువీధుల సతీష్, జంజనం వెంకట సుబ్బారావు, దామర్ల బిక్షారావు, చిన్నం శ్రీనివాసరావు, గుంటి మోహన్, బత్తుల శ్రీను, జంజనం సాంబశివరావు, దేవస్థానం కమిటీ అధ్యక్షులు మునగాల వెంకటరత్నం, ఉపాధ్యక్షులు కొల్లి హనుమంతురావు, ప్రధాన కార్యదర్శి బిట్రా దుర్గారావు, సహాయ కార్యదర్శి బట్టు మోహన్, సభ్యులు అడిగోపుల లక్ష్మిరామ్ కుమార్, జోన్నాదుల అశోక్, గోర్రె దుర్గారావు, కొల్లి సాయి, బోడ్డు గోవర్థన్, దామర్ల వీరాస్వామి, ఇమ్మంది ఆదినారాయణ, దామర్ల సురేష్ తదితరులు పాల్గొన్నారు.

image
977 Views

Your Points

pts

Explore Mana Mangalagiri App to Earn More

+10 Comments
+15 New Post
+5 Like
+15 Blog

Government Authority

This verified Government Authority. Learn more

Verified since December 2024.

Anonymous Post

This post was shared anonymously. The user has chosen to hide their identity.

Anonymous posts help users express themselves freely.
Please respect the privacy and integrity of anonymous contributors.

Unverified User

This is Unverified User. Learn more

Verified Business

This verified Business Learn more

Verified since December 2009.

*మంత్రి లోకేష్ సాయంతో నిలబడిన చిన్నారి ప్రాణం*

కష్టాల్లో ఉన్న వారికి అండగా నిలుస్తూ మంత్రి లోకేశ్‌ చేస్తున్న సాయంతో ఓ చిన్నారి ప్రాణం నిలబడింది. చిత్తూరు జిల్లా పలమనేరుకు చెందిన గజ్జల దీపునాయుడు అనే చిన్నారి పుట్టుకతోనే లివర్‌ సమస్యలతో ఇబ్బంది పడ్డాడు. ప్రైవేటు వైద్యశాలకు తీసుకెళ్లగా లివర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు రూ.20 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. మదనపల్లె ఎమ్మెల్యే సీఎంఆర్‌ఎఫ్‌ కింద రూ.10 లక్షలకు ఎల్‌వోసీ మంజూరు చేయగా అధిక మొత్తం అవసరం కావడంతో చిన్నారి తల్లిదండ్రులు మంత్రి లోకేశ్‌ను కలవగా వైద్యసాయంగా రూ.15 లక్షల వరకు పెంచి ఎల్‌ఓసీ మంజూరు చేశారు. లివర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ ఆపరేషన్‌ అనంతరం ఆ బాలుడు పూర్తిగా కోలుకున్నాడు....

image
985 Views
Mangalagiri News (వార్తలు)

Upgrade Your Business

Get full access to Mana Mangalagiri with premium features and increased visibility

1 Month Plan
₹58 50% OFF
₹29
Billed monthly
3 Months Plan
₹177 51% OFF
₹87
Billed every 3 months (₹29/month)
1 Year Plan
₹696 58% OFF
₹290
Billed annually (24/month)
×
left-arrow Created with Sketch.
Mangalagiri News  (వార్తలు)

Mangalagiri News (వార్తలు)

@mangalagirinews
0.0 / 5
0 ratings

Government Authority

This verified Government Authority. Learn more

Verified since December 2024.

Verified Businesses

This verified Business Learn more

Verified since December 2024.

Your Points

pts

Explore Mana Mangalagiri App to Earn More

+10 Comments
+15 New Post
+5 Like
+15 Blog

Government Authority

This verified Government Authority. Learn more

Verified since December 2024.

Anonymous Post

This post was shared anonymously. The user has chosen to hide their identity.

Anonymous posts help users express themselves freely.
Please respect the privacy and integrity of anonymous contributors.

Unverified User

This is Unverified User. Learn more

Verified Business

This verified Business Learn more

Verified since December 2009.

*కార్ల అద్దాలు పగులగొట్టిన గుర్తు తెలియని దుండగుడు*

*-రెండు ల్యాప్ టాప్ లు రూ. 5 వేల నగదు అపహరణ*

*-రూరల్ పోలీసులకు ఫిర్యాదు*

*మంగళగిరి
రెండు వేర్వేరు కార్ల అద్దాలను పగులగొట్టి రెండు లాప్ టాప్ లను, రూ.5వేల నగదును చోరీ చేసిన ఘటన మంగళగిరి రూరల్ స్టేషన్ పరిధి చిన కాకాని మురుగన్ హోటల్ వద్ద మంగళవారం చోటుచేసుకుంది. సేకరించిన వివరాల మేరకు... డీబీఎస్ బ్యాంక్ ఏపీ, టీఎస్ రాష్ట్రాల హెడ్ శ్రీనివాస్ సెల్వరాజ్ విధుల నిమిత్తం విజయవాడ బ్యాంకుకు వచ్చారు. అక్కడ విధులు ముగించుకుని విజయవాడ క్లస్టర్ హెడ్ సుధాకర్ తో పాటు మరి కొందరు సిబ్బందితో కలిసి కారులో గుంటూరు బ్యాంకు కు బయలుదేరాడు. ఈ క్రమంలో మధ్యాహ్నం భోజనం చేసేందుకు మార్గ మధ్యలోని మంగళగిరి -తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధి చినకాకాని జాతీయ రహదారి ప్రక్కనే ఉన్న మురుగన్ హోటల్ వద్ద ఆగారు. అదే సమయంలో బద్వేల్ కి చెందిన సాయిరామ్ అనే యువకుడు తన కుటుంబ సభ్యులతో కలిసి యర్రబాలెంలో తాము గతంలో కొనుగోలు చేసిన స్థలం చూడటానికి వచ్చి భోజనం చేసేందుకు తన కారులో మురుగన్ హోటల్ కు చేరుకున్నారు. ఇరువురూ కార్లను పక్కపక్కనే పార్కింగ్ చేసి భోజనం చేయడానికి లోపలికి వెళ్లారు. భోజనం చేసిన అనంతరం బయటకు వచ్చి చూడగా తమ కార్ల అద్దాలు పగులగొట్టి ఉండటాన్ని చూసి నిర్ఘాంతపోయారు. తాము కార్ల లోపల పెట్టిన రెండు లాప్ టాప్ లు అపహరణకు గురైనట్లు గుర్తించారు. శ్రీనివాస్ సెల్వరాజ్ కారులోని ల్యాప్ టాప్ తో పాటు క్రెడిట్, డెబిట్ కార్డులు అపహరణకు గురి కాగా సాయిరామ్ తన కారులోని బ్యాగులో లాప్ టాప్ తో పాటు రూ. ఐదువేల నగదు అపహరణకు గురైనట్లు గుర్తించారు. కార్ల అద్దాలు పగులగొట్టి లాప్ టాప్ లను చోరీ చేసిన ఘటనపై బాధితులు మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా పోలీసులు సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.

*News By
*ఎన్.ఎన్.రాజు, జర్నలిస్ట్✍️.*

image
759 Views

Your Points

pts

Explore Mana Mangalagiri App to Earn More

+10 Comments
+15 New Post
+5 Like
+15 Blog

Government Authority

This verified Government Authority. Learn more

Verified since December 2024.

Anonymous Post

This post was shared anonymously. The user has chosen to hide their identity.

Anonymous posts help users express themselves freely.
Please respect the privacy and integrity of anonymous contributors.

Unverified User

This is Unverified User. Learn more

Verified Business

This verified Business Learn more

Verified since December 2009.

*మద్యం మత్తులో యువకుడి హల్ చల్*

*-ఆటోతో ప్రభుత్వ ఉద్యోగి కారును ఢీకొట్టిన యువకుడు*

*-ఆపై ప్రభుత్వ ఉద్యోగిపైనే దాడి*

*-అడ్డుకోబోయిన పలువురి వ్యక్తులపై సైతం ముష్టిఘాతాలు*


*-పోలీసులపై సైతం దాడికి పాల్పడిన యువకుడు*


*-ఎట్టకేలకు పట్టణ పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు*


*మంగళగిరి
మద్యం మత్తులో ఉన్న ఓ యువకుడు నడిరోడ్డుపై హల్ చల్ చేశాడు. ఆటోతో ఓ ప్రభుత్వ ఉద్యోగి కారును ఢీకొట్టడమే కాకుండా అతనిపై దాడికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా అడ్డుకోబోయిన పలువురిపై ముష్టిఘాతాలు కురిపించాడు. సమాచారం అందుకున్న పట్టణ పోలీసులు సంఘటనా ప్రాంతానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకునే క్రమంలో ఏకంగా ఓ కానిస్టేబుల్ పై సైతం దాడికి పాల్పడ్డాడు. దీంతో సంఘటనా ప్రాంతంలోని పలువురు ప్రజలు సైతం భయాందోళనలకు గురి అయ్యారు. సేకరించిన వివరాల మేరకు.... గురువారం సాయంత్రం నగరంలోని సీతారామ కోవెల ప్రాంతానికి చెందిన ఇద్దరు యువకులు ఆటోలో బయలుదేరి ఆటోనగర్ కు వెళుతున్నారు. అదే సమయంలో ఆటోనగర్ లోని డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ శాఖ ఉద్యోగి తన కారులో ఇంటికి బయలుదేరాడు. ఈ క్రమంలో ఆల్ఫా హోటల్ ఎదుట రహదారిపై యువకుడు మద్యం మత్తులో ఉద్యోగి కారును తన ఆటోతో ఢీకొట్టడమే కాకుండా అతనిపై దాడికి పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు కొందరు అడ్డుకునే ప్రయత్నం చేయగా మద్యం మత్తులో ఉన్న యువకుడు వారిపై సైతం ముష్టి ఘాతాలు కురిపించాడు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పట్టణ ఎస్ఐ రవీంద్ర నాయక్ తన సిబ్బందితో హుటాహుటీన సంఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. ఉద్యోగిపై దాడికి పాల్పడిన నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీస్ వాహనం ఎక్కించే ప్రయత్నం చేశారు. దీంతో మద్యం మత్తులో ఉన్న యువకుడు కానిస్టేబుల్ పై సైతం దాడికి పాల్పడి చొక్కా జేబుపై ఉన్న బ్యాడ్జిని సైతం లాగిపడవేశాడు. దీంతో ఎస్ఐ రవీంద్ర నాయక్ నిందితుడిని పోలీస్ వాహనంలో బలవంతంగా ఎక్కించి స్టేషన్ కు తరలించారు. దాదాపూ గంటపాటు జరిగిన హైడ్రామా ప్రత్యక్షంగా చూసిన ప్రజలు భయాందోళనకు గురి అయ్యారు. ఎట్టకేలకు నిందితుడిని పట్టణ ఎస్ఐ రవీంద్ర నాయక్ అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించడంతో ఊపిరిపీల్చుకున్నారు. నిందితుడిపై గతంలో పలు పోలీస్ కేసులు సైతం నమోదైనట్లు సమాచారం. కాగా బాధితుడైన ఉద్యోగి తనపై దాడికి పాల్పడిన యువకుడిపై ఇచ్చిన ఫిర్యాదును వెనక్కు తీసుకోవడంతో పట్టణ పోలీసులు సైతం నిరుత్సాహానికి గురైనట్లు సమాచారం.

image
980 Views

Your Points

pts

Explore Mana Mangalagiri App to Earn More

+10 Comments
+15 New Post
+5 Like
+15 Blog

Government Authority

This verified Government Authority. Learn more

Verified since December 2024.

Anonymous Post

This post was shared anonymously. The user has chosen to hide their identity.

Anonymous posts help users express themselves freely.
Please respect the privacy and integrity of anonymous contributors.

Unverified User

This is Unverified User. Learn more

Verified Business

This verified Business Learn more

Verified since December 2009.

మన మంగళగిరి టీమ్ – లోకేష్ గారిని కలిసిన ప్రత్యేక సందర్భం

మంగళగిరి అభివృద్ధికి రూపొందించిన డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభానికి ముందు మన మంగళగిరి టీమ్, శ్రీ నారా లోకేష్ గారిని కలిసి వివరించింది.

ప్రజల సమస్యలు సులభంగా తెలియజేసేలా, అధికారులు వెంటనే స్పందించేలా ఈ ప్లాట్‌ఫామ్ తయారైంది.
లోకేష్ గారు దీన్ని పరిశీలించి అభినందించారు. ప్రజలతో నేరుగా కనెక్ట్ అయ్యే మంచి ఆవిష్కరణగా ప్రశంసించారు.

ఇప్పటికే స్థానికుల నుంచి మంచి స్పందన వస్తోంది.
మన మంగళగిరి టీమ్ ప్రజల భాగస్వామ్యంతో ముందుకు సాగుతోంది.

ఇది ప్రజల కోసం, ప్రజలతో కలిసి ముందుకు వెళ్లే మార్గం.

image
image
981 Views

Your Points

pts

Explore Mana Mangalagiri App to Earn More

+10 Comments
+15 New Post
+5 Like
+15 Blog

Government Authority

This verified Government Authority. Learn more

Verified since December 2024.

Anonymous Post

This post was shared anonymously. The user has chosen to hide their identity.

Anonymous posts help users express themselves freely.
Please respect the privacy and integrity of anonymous contributors.

Unverified User

This is Unverified User. Learn more

Verified Business

This verified Business Learn more

Verified since December 2009.

*శ్రీ రాములవార్ల దేవస్థానం పునః నిర్మాణానికి మంత్రి నారా లోకేష్ రూ.5 లక్షలు విరాళం*

*మంత్రి నారా లోకేష్ పంపించిన రూ. 5లక్షలను దేవస్థానం కమిటీకి అందజేసిన నాయకులు*

*మంత్రి నారా లోకేష్ కు కృతజ్ఞతలు తెలియజేసిన 20వ వార్డు ప్రజలు, కమిటీ సభ్యులు*

మంగళగిరి టౌన్: మంగళగిరి 20వ వార్డు కుప్పురావు కాలనీలో పునః నిర్మిస్తున్న హనుమత్ లక్ష్మణ సీతా సమేత శ్రీ రాములవార్ల దేవస్థానమునకు మంత్రి నారా లోకేష్ రూ. 5 లక్షల విరాళం అందజేశారు. మంత్రి నారా లోకేష్ పంపించిన రూ. 5 లక్షల విరాళాన్ని స్థానిక నాయకులు శుక్రవారం కమిటీ సభ్యులకు అందజేశారు. దేవస్థానం పునః నిర్మాణానికి సహకరిస్తున్న మంత్రి నారా లోకేష్ కు 20 వార్డు ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య మాట్లాడుతూ శ్రీ రాములవార్ల కృపతో ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించాలని, ఆ స్వామి యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడు మంత్రి నారా లోకేష్‌కు ఉండాలని కోరారు. భవిష్యత్‌ తరాలకు ఆధ్యాత్మిక శక్తిని అందించేందుకు మంత్రి నారా లోకేష్ ఎంతో కృషి చేస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా దేవస్థానంకు విరాళం ఇవ్వడంతో పాటు అవసరమైన కొంత స్థలంను కూడా సమకూర్చడం జరిగిందన్నారు. శ్రీ రాములవార్ల దేవస్థానం నిర్మాణానికి ప్రజలు, భక్తులు తమ వంతు సహాయ సహకారాలు అందించి ఆలయ నిర్మాణంలో పాత్రులు కావాలని కోరారు. శ్రీ రాములవార్ల దేవస్థానం పునః నిర్మాణానికి శ్రీకారం చుట్టిన సభ్యులందరినీ ఈ సందర్భంగా ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి, గుంటూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, మంగళగిరి పట్టణ అధ్యక్షులు పడవల మహేష్, మంగళగిరి పట్టణ ప్రధాన కార్యదర్శి షేక్ రియాజ్, నాయకులు వాసా పద్మ, తిరువీధుల సతీష్, జంజనం వెంకట సుబ్బారావు, దామర్ల బిక్షారావు, చిన్నం శ్రీనివాసరావు, గుంటి మోహన్, బత్తుల శ్రీను, జంజనం సాంబశివరావు, దేవస్థానం కమిటీ అధ్యక్షులు మునగాల వెంకటరత్నం, ఉపాధ్యక్షులు కొల్లి హనుమంతురావు, ప్రధాన కార్యదర్శి బిట్రా దుర్గారావు, సహాయ కార్యదర్శి బట్టు మోహన్, సభ్యులు అడిగోపుల లక్ష్మిరామ్ కుమార్, జోన్నాదుల అశోక్, గోర్రె దుర్గారావు, కొల్లి సాయి, బోడ్డు గోవర్థన్, దామర్ల వీరాస్వామి, ఇమ్మంది ఆదినారాయణ, దామర్ల సురేష్ తదితరులు పాల్గొన్నారు.

image
977 Views

Your Points

pts

Explore Mana Mangalagiri App to Earn More

+10 Comments
+15 New Post
+5 Like
+15 Blog

Government Authority

This verified Government Authority. Learn more

Verified since December 2024.

Anonymous Post

This post was shared anonymously. The user has chosen to hide their identity.

Anonymous posts help users express themselves freely.
Please respect the privacy and integrity of anonymous contributors.

Unverified User

This is Unverified User. Learn more

Verified Business

This verified Business Learn more

Verified since December 2009.

*మంత్రి లోకేష్ సాయంతో నిలబడిన చిన్నారి ప్రాణం*

కష్టాల్లో ఉన్న వారికి అండగా నిలుస్తూ మంత్రి లోకేశ్‌ చేస్తున్న సాయంతో ఓ చిన్నారి ప్రాణం నిలబడింది. చిత్తూరు జిల్లా పలమనేరుకు చెందిన గజ్జల దీపునాయుడు అనే చిన్నారి పుట్టుకతోనే లివర్‌ సమస్యలతో ఇబ్బంది పడ్డాడు. ప్రైవేటు వైద్యశాలకు తీసుకెళ్లగా లివర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు రూ.20 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. మదనపల్లె ఎమ్మెల్యే సీఎంఆర్‌ఎఫ్‌ కింద రూ.10 లక్షలకు ఎల్‌వోసీ మంజూరు చేయగా అధిక మొత్తం అవసరం కావడంతో చిన్నారి తల్లిదండ్రులు మంత్రి లోకేశ్‌ను కలవగా వైద్యసాయంగా రూ.15 లక్షల వరకు పెంచి ఎల్‌ఓసీ మంజూరు చేశారు. లివర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ ఆపరేషన్‌ అనంతరం ఆ బాలుడు పూర్తిగా కోలుకున్నాడు....

image
985 Views